నైట్ టైం స్వర్గం చూపిస్తా అంటూ ఈమె చేసిన ఘరానా మోసం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు

హైదరాబాద్‌లోని సరూర్‌ నగర్‌లో ఒక మాయలేడీ మగాళ్ల బలహీనతలు క్యాష్‌ చేసుకుంటుంది. సాయంత్రం 7 కాగానే సరూర్‌ నగర్‌ నుండి ఎల్బీ నగర్‌ వెళ్లే దారిలో ఒక లేడీ నిల్చుంటుంది. ఆమె అందంగా, సెక్సీగా ఉంటుంది. చూడగానే కేసే అనిపించేలా, ఒక్కసారి టచ్‌ చేయాలి అనిపించేలా నిల్చుంటుంది. అటుగా వెళ్లే వాహనదారులు ఆమెను చూసి ఆపి మాట్లాడుతూ ఉంటారు. ఆమె నవ్వుతూ మాట్లాడుతూ ఆ సమయంలోనే తన వక్షోజాలను కనిపించేలా చీర సర్దుకుంటూ ఉంటుంది. దాంతో వారికి మ్యాటర్‌ అర్థం అవుతుంది. డబ్బులేం వద్దు, పక్కనే ఇల్లుంది కోర్కె తీర్చితే చాలు, నీకు స్వర్గం చూపిస్తా అంటుంది. దాంతో కొంతమంది మగాళ్లు జారిపోయి ఆమె వెనుక నడుస్తారు.

ఆమె ఒక ఇంటికి తీసుకు వెళ్తుంది. అక్కడ కాస్త క్లోజ్‌గా మాట్లాడినట్లుగా మాట్లాడి, పాలు లేదా టీ తీసుకు వస్తుంది. అది తాగటంతోనే ఏం జరుగుతుంతో తెలియకుండా పోతుంది. దాంతో అయిదు నిమిషాల్లోనే ఆ వ్యక్తి వద్ద ఉన్న మొబైల్స్‌, డబ్బు, బంగారం అన్ని లూటీ చేస్తుంది. ఆ వెంటనే అతడిని ఎల్బీ నగర్‌ రింగ్‌ రోడ్డు వద్ద ఆమెకు చెందిన వారు వదిలేస్తారు. ఇలాంటి దోపిడీని ఏ ఒక్కరు కూడా పోలీసులకు చెప్తారు చెప్పండి. ఇప్పటి వరకు పది మందిని మోసం చేసిన ఈమెపై కేసు కూడా నమోదు కాలేదు. స్థానికులు ఆమె గురించి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ సమయంలోనే ఆమె మకాం మార్చే అవకాశాలున్నాయట. ఒక ఏరియాలో రెండు మూడు నెలల కంటే ఎక్కువ ఆమె ఉండదని తెలుస్తోంది. పోలీసులు ఇప్పటికైనా కాస్త అలాంటి ఆడవారిని అదుపులోకి తీసుకుంటే మగాళ్లు రోడ్డు మీద భయం లేకుండా తిరుగుతారు.