పాపం : ఆ తెలుగు హీరోయిన్ చివరికి ఇలా ముంబై రెడ్లైట్ ఏరియాలో..!
ఆ సినిమాలో పాత్ర విషయం చెప్పగానే, ముంబయిలోని రెడ్లైట్ ఏరియాకు వెళ్లి, అక్కడ అమ్మాయిల బాడీ లాంగ్వేజ్ను గమనించింది, అచ్చు వారు ప్రవర్తించినట్లుగా, వారు బిహేవ్ చేసినట్లుగా ప్రవర్తించిందట. ఆ సమయంలోనే అక్కడ కొందరు ఈమెను కేసు అని కూడా అనుకున్నట్లుగా చెబుతున్నారు. కొందరు తెలుగు వారు అక్కడ మిస్తిని గుర్తు పట్టి షాక్ అయినట్లుగా తెలుస్తోంది. రెడ్ లైట్ ఏరియాలో సంచరిండం వల్లే సినిమాలో ఆ పాత్ర అంత బాగా వచ్చిందని ఆమె ఇప్పుడు సంబుర పడుతుంది.